
గాసిప్స్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో అధికార డీఎంకే ట్రెండ్స్లో వెనుకబడుతోందన్న సమాచారం పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. ప్రారంభ లెక్కింపుల్లో పార్టీ ఆధిక్యం తగ్గి మూడో స్థానానికి చేరుతున్నట్లు కనిపిస్తోంది.
చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యకర్తలు నిరాశతో తాత్కాలిక ఏర్పాట్లను తొలగిస్తూ భావోద్వేగానికి లోనవుతున్నారు. కౌంటింగ్ కొనసాగుతుండటంతో తుది ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరిగింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!