
రాజకీయాలు

ఫార్ములా ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో పలువురు కీలక వ్యక్తుల పేర్లు నమోదు చేశారు. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, A3గా మాజీ హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, A4గా క్రీడా సలహాదారు కిరణ్ మల్లేశ్వరరావు, A5గా యుకేకు చెందిన సంస్థను పేర్కొన్నారు.
ఈ కేసులో నిబంధనలు ఉల్లంఘిస్తూ ₹55 కోట్లను విదేశీ సంస్థలకు మళ్లించారని ఏసీబీ ఆరోపించింది. ఆర్థిక లావాదేవీలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఛార్జ్ షీట్లో వివరాలు నమోదు చేశారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.
















.jpg&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!