
న్యూస్

లండన్, ఈ రోజు ఇరాన్కు సంబంధించిన ఉద్రిక్త పరిస్థితులపై యూకే ప్రధాని కీర్ స్టార్మర్ స్పందించారు. యునైటెడ్ కింగ్డమ్ ఎలాంటి దాడి చర్యల్లో పాల్గొనదని స్పష్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్, నెతన్యాహు వంటి నాయకుల ఒత్తిడికి తలవంచబోమని తెలిపారు.
ఇది తమ యుద్ధం కాదని, ఇరాన్పై దాడులకు ఎలాంటి ఒత్తిడికీ లోబడబోమని స్టార్మర్ చెప్పారు. యూకే కేవలం రక్షణాత్మక విధానంలోనే కొనసాగుతుందని తెలిపారు. కాల్పుల విరమణపై వస్తున్న పిలుపులపై స్పందిస్తూ, అలాంటి పరిస్థితుల్లో ఆ అభ్యర్థనలు రావడం సహజమేనని వ్యాఖ్యానించారు.


.png&w=3840&q=75)
















.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!