

ఈ నెల 8, 9 తేదీలలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించబడుతోంది.
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని నిర్ణయించారు.
రేపు వివిధ రాష్ట్రాలకు వెళ్లనున్న మంత్రులు అక్కడి సీఎంలను వ్యక్తిగతంగా ఆహ్వానించనున్నారు.
జమ్ము, గుజరాత్ ముఖ్యమంత్రులను ఆహ్వానించనున్న మంత్రి ఉత్తమ్.
పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రులను ఆహ్వానించనున్న మంత్రి దామోదర్.
ఏపీ ముఖ్యమంత్రిని ఆహ్వానించనున్న మంత్రి కోమటిరెడ్డి.
కర్నాటక, తమిళనాడు ముఖ్యమంత్రులను ఆహ్వానించేందుకు మంత్రి శ్రీధర్ బాబు వెళ్లనున్నారు.
యూపీకి పొంగులేటి, రాజస్థాన్కు పొన్నం ప్రభాకర్ వెళ్లనున్నారు.
ఛత్తీస్గఢ్కు కొండా సురేఖ, వెస్ట్ బెంగాల్కు సీతక్క వెళ్లి ఆహ్వానించనున్నారు.
మధ్యప్రదేశ్కు తుమ్మల, అసోంకు జూపల్లి వెళ్లనున్నారు.
బిహార్కు వివేక్, ఒడిశాకు వాకిటి శ్రీహరి వెళ్లనున్నారు.
హిమాచల్కి లక్ష్మణ్, మహారాష్ట్రకు అజారుద్దీన్ వెళ్లనున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు, గవర్నర్లను కూడా తెలంగాణ ఎంపీలు ఆహ్వానించనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!