
సినిమాలు

భారత్-జపాన్ ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఆలస్యంపై మాజీ జపాన్ న్యాయశాఖ మంత్రి హిడేకి మకిహారా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారితీశాయి. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. చర్చల సమయంలో ఇచ్చిన హామీలను భారత వైపు సరిగా అమలు చేయలేదని ఆరోపించారు.
ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడిన జపాన్ ప్రజల పట్ల గౌరవంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని మకిహారా పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత్ రైల్వే రంగంలో కొత్త సాంకేతికత వైపు అడుగులు వేస్తూ హర్యానాలో తొలి హైడ్రోజన్ రైలు ఆవిష్కరణకు సిద్ధమవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!