
గాసిప్స్

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పలు రాష్ట్రాలకు సంబంధించిన రాజ్యసభ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వీ మరియు వేం నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసింది.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ తరపున వేం నరేందర్ రెడ్డికి బీ ఫారం అందజేశారు. అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఈ రోజు ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అసెంబ్లీలోని రాజ్యసభ రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు.




.webp&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!