
సినిమాలు

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరియు ఆయన సతీమణి ఉషా వాన్స్ శుభవార్తను ప్రకటించారు. త్వరలోనే తమ నాలుగో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు వారు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. జులై చివరి నాటికి పండంటి మగబిడ్డ తమ జీవితాల్లోకి రానున్నట్లు తెలిపారు.
2014లో వివాహం చేసుకున్న జేడీ – ఉషా వాన్స్ దంపతులకు ఇప్పటికే ఈవాన్, వివేక్, మిరాబెల్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే వారి మద్దతుదారులు, సన్నిహితులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!