
జనరల్

రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ పూర్తయితేనే ప్రాజెక్టులు ముందుకు సాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమన్వయం చేసుకుని భూసేకరణను ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేయాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. అవసరమైన నిధులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!