
న్యూస్

భారత్కు ఎల్పీజీ సరఫరా పెంచేందుకు మరో రెండు గ్యాస్ నౌకలు హర్మూజ్ జలసంధి నుంచి బయలుదేరాయి. ‘జాగ్ వసంత్’ మరియు ‘పైన్’ అనే ఈ రెండు ఎల్పీజీ నౌకలు ప్రస్తుతం భారత్ వైపు ప్రయాణిస్తున్నాయి.
ఈ నౌకలు మొత్తం 92,612 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకొస్తున్నట్లు సమాచారం. దేశంలో పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఈ సరఫరా కీలకంగా మారనుంది.
ఇరు నౌకలు ఈ నెల 26 నుంచి 28 మధ్య భారత్లోని వివిధ పోర్టులకు చేరుకునే అవకాశముందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!