
రాజకీయాలు

స్టార్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. టీజర్, గ్లింప్స్తో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచిన ఈ సినిమా ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్కు సిద్ధమవుతోంది. సమంత తన స్టార్ పవర్ను మరోసారి బలంగా చూపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
‘యశోద’ తరహాలోనే ఈ సినిమాకు కూడా ఓవర్సీస్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. యూఎస్ మార్కెట్లో ఇప్పటికే 3 లక్షల డాలర్లకు పైగా ప్రీ సేల్స్ నమోదు కాగా, తెలుగు రాష్ట్రాల్లో కూడా బుకింగ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి. సమంత ప్రధాన పాత్రతో పాటు ఈ సినిమాను నిర్మించగా, కథను ఆమె భర్త రాజ్ నిడిమోరు అందించడం ఈ ప్రాజెక్ట్పై మరింత ఆసక్తిని పెంచుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!