
రాజకీయాలు

‘ప్రేమలు’ సినిమాతో ఓవర్నైట్ స్టార్గా మారిన మమిత బైజు, ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ప్రదీప్ రంగనాథన్తో కలిసి నటించిన ‘డ్యూడ్’ సినిమా కూడా విజయవంతమైన తర్వాత, ఆమె కొత్తగా ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ కొత్త ప్రాజెక్ట్తో ఆమె మరింతగా సౌత్ సినిమాల్లో తన స్థానాన్ని బలపరుచుకుంటోంది.
ఈ చిత్రంలో అశ్వత్ మరిముత్తు కీలక పాత్రలో నటించనున్నారని, ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాతో నిర్మాతగా మారనున్నారని టాక్ వినిపిస్తోంది. చెన్నైలో షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైనట్లు సమాచారం. ప్రదీప్ ప్రొడ్యూసర్గా మారడం రిస్క్ అయినప్పటికీ ధైర్యమైన నిర్ణయమని నెటిజన్లు చర్చిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!