
సినిమాలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’పై టాలీవుడ్లో భారీ ఆసక్తి నెలకొంది. దర్శకుడు బుచ్చి బాబు రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా ఈ సినిమా రన్టైమ్ మూడు గంటలకు పైగా ఉండొచ్చన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. గ్రామీణ నేపథ్యంలోని భావోద్వేగ క్రీడా కథగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉండనుందని సమాచారం. జూన్ 4 విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్పై భారీ అంచనాలు రేపుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!