8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉచిత పథకాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..

Writer: Chandrika 05:46 AM, 8 ఆగస్టు, 2026
ఉచిత పథకాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..

రాష్ట్ర ఖజానాపై భారం పెంచుతున్న ఉచిత పథకాల అమలుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సంక్షేమ పథకాలను పరిమితికి మించి అమలు చేస్తే ఆర్థిక పరిస్థితులు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని జస్టిస్‌ నగేశ్‌ భీమపాక వ్యాఖ్యానించారు. 2024లో కంటోన్మెంట్‌ బోర్డుకు రూ.33.42 కోట్లు విడుదల చేయాలని ఇచ్చిన ఉత్తర్వులు అమలు కాలేదంటూ బోర్డు సభ్యుడు జె.రామకృష్ణ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా వ్యక్తిగతంగా హాజరై ఇప్పటికే రూ.24 కోట్లు చెల్లించామని, మిగిలిన మొత్తాన్ని ఆరు నెలల్లో విడతల వారీగా చెల్లిస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి రాష్ట్ర ఆదాయం, వ్యయం, జీతాలు, అప్పుల చెల్లింపులతో పాటు సంక్షేమ పథకాలకు జరుగుతున్న భారీ వ్యయంపై ప్రశ్నలు లేవనెత్తారు. అర్హత లేని వారికి కూడా పథకాల ప్రయోజనాలు అందుతున్నాయా? తెల్లకార్డుల సంఖ్యను తగ్గించగలరా? అంటూ ప్రశ్నించారు. అప్పులు తీర్చేందుకు ప్రభుత్వ భూములను విక్రయిస్తే భవిష్యత్‌ తరాల పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు 1.15 కోట్ల కుటుంబాలు ఉండగా, దాదాపు 1.03 కోట్ల కుటుంబాలు వివిధ ఉచిత పథకాల ప్రయోజనాలు పొందుతున్నాయని పేర్కొంటూ, ఈ విధానం దీర్ఘకాలంలో ఆచరణ సాధ్యం కాకపోవచ్చని వ్యాఖ్యానించారు. చెల్లింపులకు సంబంధించిన వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈ20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా తనిఖీలు..

ఈ20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా తనిఖీలు..

నీట్‌ పేపర్‌ లీక్‌లో సీబీఐ సంచలన విషయాలు..

నీట్‌ పేపర్‌ లీక్‌లో సీబీఐ సంచలన విషయాలు..

ఎన్డీయే ఎంపీలతో మోదీ అల్పాహార భేటీ..

ఎన్డీయే ఎంపీలతో మోదీ అల్పాహార భేటీ..

బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు

బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు..

లోన్‌ రికవరీపై ఆర్‌బీఐ కొరడా..

లోన్‌ రికవరీపై ఆర్‌బీఐ కొరడా..

ట్యాగ్లు
తెలంగాణ హైకోర్టుఉచిత పథకాలుసంక్షేమ పథకాలుతెలంగాణ ప్రభుత్వంరాష్ట్ర ఆర్థిక పరిస్థితిప్రభుత్వ అప్పులుప్రభుత్వ వ్యయంకంటోన్మెంట్ బోర్డుజస్టిస్ నగేశ్ భీమపాకతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈరోజు ఏ రాశివారికి ఎలా ఉంది?
జనరల్

ఈరోజు ఏ రాశివారికి ఎలా ఉంది?

సాక్షి చౌదరి స్వర్ణం వెనుక విరాట్‌ కోహ్లి..
క్రీడలు

సాక్షి చౌదరి స్వర్ణం వెనుక విరాట్‌ కోహ్లి..

నయనతార, కవిన్‌ ‘హాయ్‌’ మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌...
సినిమాలు

నయనతార, కవిన్‌ ‘హాయ్‌’ మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌...

ఈ20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా తనిఖీలు..
జనరల్

ఈ20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా తనిఖీలు..

బ్యాక్‌ టు బ్యాక్‌ చిత్రాలతో స్టార్‌ హీరోల సందడి...
సినిమాలు

బ్యాక్‌ టు బ్యాక్‌ చిత్రాలతో స్టార్‌ హీరోల సందడి...

నీట్‌ పేపర్‌ లీక్‌లో సీబీఐ సంచలన విషయాలు..
జనరల్

నీట్‌ పేపర్‌ లీక్‌లో సీబీఐ సంచలన విషయాలు..

ఎన్డీయే ఎంపీలతో మోదీ అల్పాహార భేటీ..
జనరల్

ఎన్డీయే ఎంపీలతో మోదీ అల్పాహార భేటీ..

బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు
జనరల్

బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు..
జనరల్

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు..

ఉచిత పథకాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..
జనరల్

ఉచిత పథకాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు..

లోన్‌ రికవరీపై ఆర్‌బీఐ కొరడా..
జనరల్

లోన్‌ రికవరీపై ఆర్‌బీఐ కొరడా..

తనను కలవాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్ష నెరవేర్చిన సీఎం చంద్రబాబు
రాజకీయాలు

తనను కలవాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్ష నెరవేర్చిన సీఎం చంద్రబాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!