
జనరల్

తమిళనాడులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్), డీజీపీ గవర్నర్ను కలిసారు. ఈ సమావేశంలో గవర్నర్ కీలక ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ముఖ్యంగా నటుడు విజయ్కు కాన్వాయ్, భద్రత ఎలా కేటాయించారనే విషయంపై డీజీపీని ప్రశ్నించారు. ఏ ఆధారంపై ఈ భద్రతా ఏర్పాట్లు చేశారో వివరణ కోరినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ రేపు తమిళనాడు వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. గవర్నర్, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!