
క్రీడలు

సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ట్రామా కేర్ మరియు అత్యవసర వైద్య సేవలను ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కుగా ప్రకటిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నిమిషం ప్రాణాలకు కీలకమని పేర్కొంటూ, మూడు నెలల్లోగా దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘112’ ఎమర్జెన్సీ హెల్ప్లైన్ను ప్రారంభించాలని ఆదేశించింది.
వైద్యం అందించడంలో ఆలస్యం ప్రాణాలకు ముప్పుగా మారుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించడమే అసలైన మందు అని పేర్కొంటూ, ఆస్పత్రులు తక్షణ చికిత్స అందించాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేసింది. ప్రమాద బాధితులకు సహాయం చేసే వారిపై పోలీసుల వేధింపులు లేదా చట్టపరమైన ఇబ్బందులు ఉండకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!