
టెక్నాలజీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు రెండు రోజుల అధికారిక పర్యటన కోసం న్యూజిలాండ్కు వెళ్లనున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం చారిత్రాత్మకంగా భావిస్తున్నారు. మోదీ ఆక్లాండ్కు చేరుకుని ఇరు దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాల బలోపేతానికి సంబంధించిన కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు.
ఈ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ వాణిజ్య సంబంధాల విస్తరణతో పాటు ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) అమలుపై ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించే దిశగా ఈ పర్యటన కీలక మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!