Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

10, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

స్విట్జర్లాండ్‌లో అదృశ్యమైన హైదరాబాద్ దంపతులు..

Writer: Chandrika 02:27 PM, 10 జులై, 2026
స్విట్జర్లాండ్‌లో అదృశ్యమైన హైదరాబాద్ దంపతులు..

హైదరాబాద్‌లోని చర్లపల్లి ప్రాంతానికి చెందిన పబ్బా చంద్రశేఖర్, ఆయన భార్య స్వప్న స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లిన అనంతరం అదృశ్యమవడం కలకలం రేపుతోంది. జూన్ 22న హైదరాబాద్ నుంచి స్విట్జర్లాండ్‌కు బయల్దేరిన ఈ దంపతులతో అప్పటి నుంచి కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. వారి మొబైల్ ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో ఆందోళన చెందిన కుమార్తె చర్లపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉండగా, ఈ కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. వారం క్రితం పబ్బా చంద్రశేఖర్ దంపతులపై పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అధిక వడ్డీ ఇస్తామని నమ్మబలికి సుమారు రూ.50 కోట్లు వసూలు చేసి మోసం చేశారని వారు ఆరోపించారు. డబ్బులు సేకరించిన అనంతరం దంపతులు స్విట్జర్లాండ్‌కు వెళ్లిపోయారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు, అదృశ్యమైన ఘటనకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూట్యూబర్ రావణ్ కస్టడీ పిటిషన్ విచారణ  వాయిదా

యూట్యూబర్ రావణ్ కస్టడీ పిటిషన్ విచారణ వాయిదా

ప్రిస్క్రిప్షన్ లేకుంటే మందులు అమ్మొద్దు.. కేంద్రం కీలక ఆదేశాలు

ప్రిస్క్రిప్షన్ లేకుంటే మందులు అమ్మొద్దు.. కేంద్రం కీలక ఆదేశాలు

పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన సుధారెడ్డి

పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన సుధారెడ్డి

ఏఐసీసీ కార్యదర్శిని కలిసిన కొండ సురేఖ..

ఏఐసీసీ కార్యదర్శిని కలిసిన కొండ సురేఖ..

చెన్నై సెంట్రల్‌లో ఆర్‌పీఎఫ్‌కు ఎలక్ట్రిక్ ట్రైక్‌లు..

చెన్నై సెంట్రల్‌లో ఆర్‌పీఎఫ్‌కు ఎలక్ట్రిక్ ట్రైక్‌లు..

2030 కామన్వెల్త్, 2036 ఒలింపిక్స్‌పై భారత్ లక్ష్యం - ఎంసీజీలో ప్రధాని మోదీ

2030 కామన్వెల్త్, 2036 ఒలింపిక్స్‌పై భారత్ లక్ష్యం - ఎంసీజీలో ప్రధాని మోదీ

ట్యాగ్లు
హైదరాబాద్ దంపతులుస్విట్జర్లాండ్ మిస్సింగ్ కేసుపబ్బా చంద్రశేఖర్స్వప్నచర్లపల్లిఆర్థిక మోసంతెలంగాణ పోలీసులుఅదృశ్యంపెట్టుబడి మోసంహైదరాబాద్ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వదేశానికి వెళ్లి లొంగిపోవడానికి సిద్ధం: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా
జనరల్

స్వదేశానికి వెళ్లి లొంగిపోవడానికి సిద్ధం: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు షరతులతో బెయిల్..
జనరల్

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు షరతులతో బెయిల్..

అల్లు అర్జున్ రాజకీయ రంగప్రవేశం?
గాసిప్స్

అల్లు అర్జున్ రాజకీయ రంగప్రవేశం?

యూట్యూబర్ రావణ్ కస్టడీ పిటిషన్ విచారణ  వాయిదా
జనరల్

యూట్యూబర్ రావణ్ కస్టడీ పిటిషన్ విచారణ వాయిదా

ఏఐతో టీసీఎస్‌కు ఊపు..తొలి త్రైమాసికంలో భారీ లాభాలు!
బిజినెస్

ఏఐతో టీసీఎస్‌కు ఊపు..తొలి త్రైమాసికంలో భారీ లాభాలు!

రే-బ్యాన్ స్మార్ట్ గ్లాసెస్‌కు మెటా కొత్త ప్రైవసీ అప్‌డేట్..
టెక్నాలజీ

రే-బ్యాన్ స్మార్ట్ గ్లాసెస్‌కు మెటా కొత్త ప్రైవసీ అప్‌డేట్..

GPT-5.6, ChatGPT Workను ఆవిష్కరించిన ఓపెన్‌ఏఐ
టెక్నాలజీ

GPT-5.6, ChatGPT Workను ఆవిష్కరించిన ఓపెన్‌ఏఐ

ప్రిస్క్రిప్షన్ లేకుంటే మందులు అమ్మొద్దు.. కేంద్రం కీలక ఆదేశాలు
జనరల్

ప్రిస్క్రిప్షన్ లేకుంటే మందులు అమ్మొద్దు.. కేంద్రం కీలక ఆదేశాలు

ఇంగ్లండ్ సిరీస్ ఓటమి తర్వాత గంభీర్‌పై బీసీసీఐ సమీక్ష?
క్రీడలు

ఇంగ్లండ్ సిరీస్ ఓటమి తర్వాత గంభీర్‌పై బీసీసీఐ సమీక్ష?

పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన సుధారెడ్డి
జనరల్

పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన సుధారెడ్డి

స్విట్జర్లాండ్‌లో అదృశ్యమైన హైదరాబాద్ దంపతులు..
జనరల్

స్విట్జర్లాండ్‌లో అదృశ్యమైన హైదరాబాద్ దంపతులు..

ఏఐసీసీ కార్యదర్శిని కలిసిన కొండ సురేఖ..
జనరల్

ఏఐసీసీ కార్యదర్శిని కలిసిన కొండ సురేఖ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!