
బిజినెస్

అమర్నాథ్ యాత్ర నేటి నుంచి అధికారికంగా ప్రారంభమైంది. యాత్ర సజావుగా సాగేందుకు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. నెల రోజుల ముందే కేంద్ర బలగాలు మరియు స్థానిక పోలీసులు పక్కా ప్రణాళికతో సన్నాహాలు పూర్తి చేశారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అనంతనాగ్ జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు. యాత్రికుల భద్రతకు ఎలాంటి అంతరాయం లేకుండా శాంతియుతంగా యాత్ర కొనసాగేందుకు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!