
రాజకీయాలు

ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని రాష్ట్ర స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి జి. చిన్నారెడ్డిని చైర్మన్గా నియమించగా, వ్యవసాయ శాఖ డైరెక్టర్ను కన్వీనర్గా నియమించింది.
ఈ కమిటీ ఎల్నినో ప్రభావంపై సమగ్ర అంచనాలు వేయడంతో పాటు వర్షపాతం, వ్యవసాయంపై పడే ప్రభావాలను పరిశీలించనుంది. అలాగే కరవు నివారణ చర్యలపై సూచనలు చేసి రైతులకు నష్టం తక్కువగా ఉండేలా చర్యలు సూచించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!