
టెక్నాలజీ

లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ను భారత ఆర్మీ తదుపరి చీఫ్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్గా ఉన్న ఆయన, ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న జనరల్ ఉపేంద్ర ద్వివేదీ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. 1986లో ఆర్మీ కోర్లో చేరిన ధీరజ్ సేథ్కు దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. 2023 రిపబ్లిక్ డే పరేడ్కు ఆయన నాయకత్వం వహించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!