
ఓటీటీ

నైరుతి చైనాలో చోటుచేసుకున్న భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. తొలుత సహాయక బృందాలు 11 మృతదేహాలను గుర్తించగా, తాజాగా మరో 30 మంది మృతదేహాలను వెలికితీశాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 41కి చేరినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ప్రమాదంలో ఇంకా 50 మంది ఆచూకీ తెలియరాలేదని అధికారులు తెలిపారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. బాధితులకు సహాయం అందించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!