
షోస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి చెన్నైకి వెళ్లనున్నారు. అక్కడే రాత్రి బస చేయనున్న ఆయన.. గురువారం చెన్నైలో జరిగే 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలు, అంతర్రాష్ట్ర సమన్వయం, అభివృద్ధి అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.
సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు గురువారం సాయంత్రం 5 గంటలకు తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి చెన్నై పర్యటన నేపథ్యంలో ఆయన షెడ్యూల్ను అధికారులు ఖరారు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!