
క్రీడలు

నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ మరో నిందితుడు ధనంజయ్ లోఖండేను అరెస్ట్ చేసింది. అనంతరం అతడిని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.
కోర్టు నిందితుడికి 6 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అంతకుముందు ఐదుగురు నిందితులకు 7 రోజుల కస్టడీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీబీఐ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!