Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

27, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఓట్ల తొలగింపులపై జగన్ ఆందోళన..

01:04 PM, 27 మే, 2026
ఓట్ల తొలగింపులపై జగన్ ఆందోళన..

ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు అందరికీ తెలుసని, ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఉపఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేశారో చూశామని ఆయన ఆరోపించారు. పోలీసులు అడ్డం పెట్టుకుని అధికార కూటమి వ్యవహరిస్తోందని విమర్శించిన జగన్, ఎక్కడా ఏకగ్రీవాలు జరగకూడదని పార్టీ ఇన్‌చార్జ్‌లకు సూచించారు.

అలాగే ఓట్ల తొలగింపుల అంశాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్లు తొలగించారని, దీనివల్ల ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడిందని అన్నారు. ఏపీలో కూడా ఓటర్ల జాబితాలపై జాగ్రత్తగా నిఘా ఉంచాలని పార్టీ నేతలకు సూచించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేయాలని, ప్రస్తుతం అవి ఎలా రద్దయ్యాయో వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో అప్రమత్తం - సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో అప్రమత్తం - సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలవాలి - కేటీఆర్ పిలుపు

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలవాలి - కేటీఆర్ పిలుపు

హైబ్రిడ్ విధానంలో ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు

హైబ్రిడ్ విధానంలో ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు

సీఎం మార్పుపై కాంగ్రెస్ కీలక సమావేశాలు

సీఎం మార్పుపై కాంగ్రెస్ కీలక సమావేశాలు

మమతా వ్యాఖ్యలతో రాజకీయ వివాదం

మమతా వ్యాఖ్యలతో రాజకీయ వివాదం

తొలిసారి ఢిల్లీ కి తమిళనాడు సీఎం

తొలిసారి ఢిల్లీ కి తమిళనాడు సీఎం

ట్యాగ్లు
వైఎస్ జగన్వైఎస్సార్‌సీపీఏపీ స్థానిక ఎన్నికలుఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సింగపూర్ కోర్టు బైజూ రవీంద్రన్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది
బిజినెస్

సింగపూర్ కోర్టు బైజూ రవీంద్రన్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది

డాండేవాలా గ్యాస్ ఆవిష్కరణతో భారత్ ఇంధన భద్రత బలోపేతం
బిజినెస్

డాండేవాలా గ్యాస్ ఆవిష్కరణతో భారత్ ఇంధన భద్రత బలోపేతం

ఎల్‌ఐసీలో మరో వాటా విక్రయానికి కేంద్రం సన్నాహాలు
బిజినెస్

ఎల్‌ఐసీలో మరో వాటా విక్రయానికి కేంద్రం సన్నాహాలు

విజయవాడలో తొలి సూపర్ ప్రెజర్ బెలూన్ ఆవిష్కరణ
జనరల్

విజయవాడలో తొలి సూపర్ ప్రెజర్ బెలూన్ ఆవిష్కరణ

దేశంలో ఎబోలా కేసులు లేవని కేంద్రం స్పష్టం
జనరల్

దేశంలో ఎబోలా కేసులు లేవని కేంద్రం స్పష్టం

బండి భగీరథను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
జనరల్

బండి భగీరథను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

జియో నుంచి భారీ ఎంటర్‌టైన్‌మెంట్ బండిల్ ప్లాన్
బిజినెస్

జియో నుంచి భారీ ఎంటర్‌టైన్‌మెంట్ బండిల్ ప్లాన్

రియల్ హీరో అనిపించుకున్న అల్లు అర్జున్
సినిమాలు

రియల్ హీరో అనిపించుకున్న అల్లు అర్జున్

‘సందిగ్ధం’ టీమ్ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా
సినిమాలు

‘సందిగ్ధం’ టీమ్ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా

డిజిటల్ కనెక్టివిటీ బలోపేతానికి కేంద్రం కీలక నిర్ణయం..
జనరల్

డిజిటల్ కనెక్టివిటీ బలోపేతానికి కేంద్రం కీలక నిర్ణయం..

గువాహటి టీ వేలంలో అసోం టీకి కొత్త రికార్డు..
జనరల్

గువాహటి టీ వేలంలో అసోం టీకి కొత్త రికార్డు..

అసోం ఆర్థిక వృద్ధిపై సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు..
జనరల్

అసోం ఆర్థిక వృద్ధిపై సీఎం హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!