Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, ఏప్రిల్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పశ్చిమ బెంగాల్‌లో భయరహిత ఓటింగ్: ప్రధాని

06:31 AM, 30 ఏప్రిల్, 2026
పశ్చిమ బెంగాల్‌లో భయరహిత ఓటింగ్: ప్రధాని

కేరళ, తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా విజయం సాధిస్తామని ఆయన అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్–ప్రయాగ్‌రాజ్‌లను కలుపుతూ నిర్మించిన 594 కిలోమీటర్ల గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌లో ఈసారి ఓటర్లు భయరహిత వాతావరణంలో ఓటు హక్కు వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.

అంతకుముందు వారణాసిలో ప్రధాని రోడ్‌షో నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల మీదుగా సాగిన ఈ రోడ్‌షో కాశీ విశ్వనాథ ఆలయం వద్ద ముగిసింది. అక్కడ వేద మంత్రాల నడుమ ఆయన ప్రార్థనలు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బెంగాల్‌లో హోరాహోరి!

బెంగాల్‌లో హోరాహోరి!

ఐదింటిలో మేమే గెలుస్తాం! ప్రధాని మోడీ

ఐదింటిలో మేమే గెలుస్తాం! ప్రధాని మోడీ

తెలంగాణలో భాజపాకు 8 సీట్లు మాత్రమే: మహేశ్‌కుమార్‌గౌడ్

తెలంగాణలో భాజపాకు 8 సీట్లు మాత్రమే: మహేశ్‌కుమార్‌గౌడ్

ఐదు రాష్ట్రాల్లో హ్యాట్రిక్ గెలుపు సాధిస్తాం - మోదీ

ఐదు రాష్ట్రాల్లో హ్యాట్రిక్ గెలుపు సాధిస్తాం - మోదీ

ట్రంప్‌పై చార్లెస్ సరదా వ్యాఖ్య

ట్రంప్‌పై చార్లెస్ సరదా వ్యాఖ్య

రైతు డిక్లరేషన్‌పై హరీశ్ రావు ఫైర్

రైతు డిక్లరేషన్‌పై హరీశ్ రావు ఫైర్

ట్యాగ్లు
ప్రధాని మోదీ ప్రకటనఎన్డీయే ఎన్నికలు 2026భాజపా ఎన్నికల ధీమాగంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభంఉత్తర్‌ప్రదేశ్ అభివృద్ధివారణాసి రోడ్‌షోకాశీ విశ్వనాథ ఆలయంపశ్చిమ బెంగాల్ ఎన్నికలుఅస్సాం కేరళ తమిళనాడు ఎన్నికలుపుదుచ్చేరి రాజకీయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ పదో తరగతి ఫలితాలు నేడు విడుదల
జనరల్

ఏపీ పదో తరగతి ఫలితాలు నేడు విడుదల

విజయవాడలో దుబాయ్ వ్యక్తిపై బ్లాక్‌మెయిల్ కేసు
జనరల్

విజయవాడలో దుబాయ్ వ్యక్తిపై బ్లాక్‌మెయిల్ కేసు

బెంగాల్‌లో హోరాహోరి!
రాజకీయాలు

బెంగాల్‌లో హోరాహోరి!

ఐదింటిలో మేమే గెలుస్తాం! ప్రధాని మోడీ
రాజకీయాలు

ఐదింటిలో మేమే గెలుస్తాం! ప్రధాని మోడీ

ఫొటో పెట్టి మరీ ట్రంప్‌ వార్నింగ్‌
జనరల్

ఫొటో పెట్టి మరీ ట్రంప్‌ వార్నింగ్‌

డీఆర్‌డీవో, నేవీ క్షిపణి ప్రయోగం విజయవంతం
జనరల్

డీఆర్‌డీవో, నేవీ క్షిపణి ప్రయోగం విజయవంతం

హైదరాబాద్ ఎన్‌ఎఫ్‌డీబీ విస్తరణకు రూ.100 కోట్లు ఆమోదం
జనరల్

హైదరాబాద్ ఎన్‌ఎఫ్‌డీబీ విస్తరణకు రూ.100 కోట్లు ఆమోదం

ఉక్రెయిన్ నగరాలపై రష్యా ప్రతిదాడులు
జనరల్

ఉక్రెయిన్ నగరాలపై రష్యా ప్రతిదాడులు

పశ్చిమ బెంగాల్‌లో భయరహిత ఓటింగ్: ప్రధాని
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్‌లో భయరహిత ఓటింగ్: ప్రధాని

తక్షణమే పంటల కొనుగోలు చేయాలని హరీశ్‌రావు డిమాండ్
జనరల్

తక్షణమే పంటల కొనుగోలు చేయాలని హరీశ్‌రావు డిమాండ్

తెలంగాణలో భాజపాకు 8 సీట్లు మాత్రమే: మహేశ్‌కుమార్‌గౌడ్
రాజకీయాలు

తెలంగాణలో భాజపాకు 8 సీట్లు మాత్రమే: మహేశ్‌కుమార్‌గౌడ్

తెలంగాణ రైతుల కోసం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణ
జనరల్

తెలంగాణ రైతుల కోసం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!