
గాసిప్స్

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నోటీసులు జారీ చేసింది. కేటీఆర్కు సన్నిహితుడిగా పేరున్న నవీన్ రావును ఈ రోజు ఉదయం 11 గంటలకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని సిట్ ఆదేశించింది.
ఈ కేసులో నవీన్ రావు డివైజ్తో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తు మరింత లోతుగా సాగుతుండటంతో త్వరలో బీఆర్ఎస్ కీలక నేతలను కూడా సిట్ విచారించే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!