
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2026లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న వేళ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కౌంటింగ్పై సంచలన ఆరోపణలు చేశారు. పలుచోట్ల కౌంటింగ్ను నిలిపివేశారని ఆమె పేర్కొంటూ ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టవద్దని మమత పిలుపునిచ్చారు. ప్రారంభ ట్రెండ్స్ చూసి నిరాశ చెందవద్దని, తుది ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చే అవకాశముందని ధీమా వ్యక్తం చేశారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!