
న్యూస్

ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కఠిన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులను ఎవ్వరినీ వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. భూటాన్ పర్యటనలో మాట్లాడుతూ, ఈ దాడి వెనుక దాగి ఉన్న వారిని మూలాల్లోకి వెళ్లి బయటకు లాగుతాం. దేశంపై దాడి చేసిన ప్రతి ఒక్కరికి తగిన శిక్ష తప్పదు, అని ఆయన తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.
మోదీ ఈ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. అంతేకాదు, పహల్గాం మారణహోమం తర్వాత తన మొదటి ప్రసంగంలోనూ మోదీ ఇంగ్లీష్లో మాట్లాడుతూ, ఉగ్రవాదులకు కఠిన హెచ్చరిక జారీ చేసి, ప్రపంచ దేశాలకుభారత శక్తిని చాటారు.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (3)
ఉగ్రవాదంపై మోదీ గట్టి హెచ్చరిక — దేశ భద్రతపై రాజీ లేదు
Justice Will Prevail
No one can escape justice this time ⚖️