
టెక్నాలజీ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ కటౌట్ ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కటౌట్లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మరియు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు (కేటీఆర్) ఫోటోలు ఉన్నాయి.
శేరిలింగంపల్లికి చెందిన డాక్టర్ రవీందర్ యాదవ్ తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం సమీపంలో ఈ కటౌట్ను ఏర్పాటు చేశారు. “హ్యాపీ బర్త్డే జగనన్న” అని కటౌట్లో రాశారు. రెండు పార్టీలు మంచి సంబంధాలు కలిగి ఉండటంతో, ప్రజల్లో ఈ కటౌట్పై చర్చలు జోరుగా సాగుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!