
జనరల్

పొదుపు చర్యల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి మహానాడును పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ నెల 27, 28 తేదీల్లో పార్టీ సెంట్రల్ ఆఫీస్లో మహానాడు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ భవన్లో స్టేజ్ ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,845 క్లస్టర్లలో స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీఆర్ భవన్ నుంచి పొలిట్బ్యూరో సభ్యులు వర్చువల్గా పాల్గొననున్నారని సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!