
రాజకీయాలు

కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని చెప్పడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీపై ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతున్నందున ఆయన స్థానాన్ని ఆక్రమించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.
మహిళా బిల్లు, డీలిమిటేషన్ వంటి కీలక బిల్లులను కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు అడ్డుకున్నాయని ఆయన ఆరోపించారు. సాధారణ మహిళలు చట్టసభల్లోకి వస్తే కుటుంబ పార్టీల ఆధిపత్యం కదిలిపోతుందనే భయంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. బీజేపీకి, బీఆర్ఎస్తో ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేస్తూ, గతంలో అధికారం కోసం కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుందని విమర్శించారు.








.jpeg&w=3840&q=75)
.webp&w=3840&q=75)










.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!