
గాసిప్స్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమై రాష్ట్ర రాజకీయాలు మరియు అభివృద్ధి అంశాలపై చర్చించనున్నారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుపై కూడా చర్చలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతులు పూర్తయ్యిన నేపథ్యంలో, మెట్రో అనుమతుల కోసం కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!