
ఓటీటీ

తమిళగ వెట్రి కళగం అధినేత తలపతి విజయ్ తొలిసారి అధికారిక రాజకీయ కార్యక్రమంలో భాగంగా న్యూఢిల్లీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో కలుసుకుని తమిళనాడు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
ఈ భేటీలో రాష్ట్రానికి కేంద్ర నిధుల కేటాయింపు, పెండింగ్ అభివృద్ధి పథకాలు, అంతర్రాష్ట్ర జల వివాదాలు వంటి అంశాలను ఆయన ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక సహకారం అంశంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ పర్యటన విజయ్ రాజకీయ ప్రస్థానంలో కీలక అడుగుగా భావించబడుతోంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!