
జనరల్

పిల్లల్లో సోషల్ మీడియా వినియోగం పెరుగుతుండటం, దాని వల్ల మానసిక, సామాజిక ప్రభావాలు పెరుగుతున్న నేపథ్యంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు ఉపయోగించకూడదని కొత్త నిబంధనలు ప్రకటించింది.
ఈ నిర్ణయంతో యూఏఈ ఇప్పటికే ఇలాంటి చర్యలు తీసుకున్న ఆస్ట్రేలియా, యూకే, కెనడా వంటి దేశాల జాబితాలో చేరింది. పిల్లల డిజిటల్ భద్రతను కాపాడడమే లక్ష్యంగా ఈ నియమాలు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!