
సినిమాలు

దేశంలో తొలిసారిగా ఈ-వేలం ద్వారా ఒక విమానాన్ని విక్రయించారు. హైదరాబాద్లో ఫాల్కన్ పోంజీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్వాధీనం చేసుకున్న Hawker 800A విమానాన్ని, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) అనుమతులతో MSTC ద్వారా నిర్వహించిన ఈ-ఆక్షన్లో రూ.3 కోట్లకు విక్రయించారు.
రూ.792 కోట్ల ఫాల్కన్ పోంజీ మోసం కేసులో నిందితుడికి చెందిన ఈ విమానం విక్రయం ద్వారా వచ్చిన రూ.3 కోట్లను బాధితులకు తిరిగి చెల్లించనున్నట్లు ఈడీ వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, మోసంపై దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!