
జనరల్

తమిళనాడులో కావేరి నది జలాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయ పార్టీలు రేపు చెన్నైలో ఆందోళనలకు పిలుపునిచ్చాయి. అదే సమయంలో కర్ణాటక ప్రభుత్వం మేఘదాతు ప్రాజెక్ట్కు ఏర్పాట్లు చేస్తుండటంతో రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
ఈ వివాదంపై వైగో కూడా కర్ణాటక వైఖరిని ఖండిస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ అంతర్రాష్ట్ర జల వివాదం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!