2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భోగాపురం విమానాశ్రయం.. స్వర్ణాంధ్రకు నూతన రన్‌వే

Writer: Nithish 05:30 AM, 2 ఆగస్టు, 2026
భోగాపురం విమానాశ్రయం.. స్వర్ణాంధ్రకు నూతన రన్‌వే

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విమానాశ్రయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, ఇది ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి ‘రన్‌వే’, యువత భవిష్యత్తుకు ‘లాంచ్‌ప్యాడ్‌’గా మారుతుందని అన్నారు. రాష్ట్రంలో రూ.18 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. విశాఖ ఎకనమిక్ రీజియన్‌ను ఆసియాలో ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, విమానాశ్రయం, సెమీకండక్టర్ యూనిట్ వంటి ప్రాజెక్టులు ఆ దిశలో కీలక అడుగులని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధి వేగంగా పెరుగుతున్నాయని ప్రధాని ప్రశంసించారు. గూగుల్‌ సహా అంతర్జాతీయ సంస్థలు ఏఐ, క్లౌడ్‌, డేటా సెంటర్‌, సెమీకండక్టర్ రంగాల్లో భారీ పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రాన్ని సాఫ్ట్‌వేర్ హబ్‌తో పాటు తయారీ రంగంలోనూ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. విమానయాన, రైల్వేలు, హైవేలు, పోర్టులు, ఫార్మా పార్కులు, హరిత ఇంధన ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలబెట్టాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్వేచ్ఛకు బాధ్యత అవసరం - అజీత్‌ డోభాల్‌

స్వేచ్ఛకు బాధ్యత అవసరం - అజీత్‌ డోభాల్‌

రైజింగ్‌-2047పై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

రైజింగ్‌-2047పై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

భారీ వర్షాల బీభత్సం.. రెండు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం

భారీ వర్షాల బీభత్సం.. రెండు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం

నీట్-పీజీ పరీక్షలో కీలక మార్పులు

నీట్-పీజీ పరీక్షలో కీలక మార్పులు

భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్రకు కొత్త యుగం - సీఎం చంద్రబాబు

భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్రకు కొత్త యుగం - సీఎం చంద్రబాబు

గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

ట్యాగ్లు
భోగాపురం విమానాశ్రయంఅల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంనరేంద్ర మోదీఆంధ్రప్రదేశ్చంద్రబాబు నాయుడుఉత్తరాంధ్రస్వర్ణాంధ్రఅభివృద్ధి ప్రాజెక్టులుసెమీకండక్టర్విశాఖపట్నం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సెబీ షాక్‌
బిజినెస్

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సెబీ షాక్‌

సుప్రీం తీర్పుపై మంత్రి పొన్నం హర్షం
రాజకీయాలు

సుప్రీం తీర్పుపై మంత్రి పొన్నం హర్షం

స్వేచ్ఛకు బాధ్యత అవసరం - అజీత్‌ డోభాల్‌
జనరల్

స్వేచ్ఛకు బాధ్యత అవసరం - అజీత్‌ డోభాల్‌

రైజింగ్‌-2047పై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు
జనరల్

రైజింగ్‌-2047పై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

భారీ వర్షాల బీభత్సం.. రెండు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం
జనరల్

భారీ వర్షాల బీభత్సం.. రెండు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం

నీట్-పీజీ పరీక్షలో కీలక మార్పులు
జనరల్

నీట్-పీజీ పరీక్షలో కీలక మార్పులు

కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీ వేగం
రాజకీయాలు

కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీ వేగం

భారత్‌కు మరో అణు బాహుబలి
టెక్నాలజీ

భారత్‌కు మరో అణు బాహుబలి

కార్ల విక్రయాల్లో రికార్డు జోష్
బిజినెస్

కార్ల విక్రయాల్లో రికార్డు జోష్

రికార్డు స్థాయికి భారత రక్షణ ఉత్పత్తి.
టెక్నాలజీ

రికార్డు స్థాయికి భారత రక్షణ ఉత్పత్తి.

పశ్చిమాసియా మార్గాల్లో మళ్లీ పుంజుకున్న విమాన సర్వీసులు
బిజినెస్

పశ్చిమాసియా మార్గాల్లో మళ్లీ పుంజుకున్న విమాన సర్వీసులు

భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్రకు కొత్త యుగం - సీఎం చంద్రబాబు
జనరల్

భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్రకు కొత్త యుగం - సీఎం చంద్రబాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!