Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, మే 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ప్రధాన నిర్ణయాలతో ఏపీ మంత్రివర్గ సమావేశం… గృహాలు, ఆసుపత్రులు, రాజధాని అభివృద్ధికి కీలక ఆమోదాలు!

07:27 AM, 29 జనవరి, 2026
ప్రధాన నిర్ణయాలతో ఏపీ మంత్రివర్గ సమావేశం… గృహాలు, ఆసుపత్రులు, రాజధాని అభివృద్ధికి కీలక ఆమోదాలు!

రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని 2.61 లక్షల టిడ్కో ఇళ్లను జూన్‌ నాటికి పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం హడ్కో నుంచి ఏపీ టిడ్కో తీసుకునే రూ.4,451 కోట్ల రుణానికి ప్రభుత్వ హామీ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే పిడుగురాళ్ల బోధనాసుపత్రిని ప్రభుత్వమే నిర్వహించనుండగా, ప్రస్తుతం ఉన్న 330 పడకలను 420 పడకలకు పెంచేందుకు, అవసరమైన పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశ వివరాలను పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు.

అదేవిధంగా చిత్తూరు జిల్లా పలమనేరులో కొత్త వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు 33 ఎకరాల భూమి బదలాయింపు, అభివృద్ధి జరగని కారణంగా గార్డెన్‌సిటీ రియాలిటీకి ఇచ్చిన ఎల్‌ఓఐ రద్దు, గుంటూరు శిల్పారామంలో కల్చరల్ సెంటర్ అభివృద్ధికి అనుమతి లభించింది. అర్జున అవార్డు గ్రహీత యర్రాజి జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం, డిగ్రీ పూర్తయ్యాక గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. అన్నమయ్య జిల్లాలో కేంద్రీయ విద్యాలయానికి 6.09 ఎకరాల ఉచిత భూకేటాయింపు, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‌కు అదనంగా రూ.11,850 కోట్ల రుణం, పోలవరం ప్రాజెక్టు కోసం రూ.247.12 కోట్లతో రాయి తవ్వకాలకు ఆమోదం తెలిపారు. అమరావతిలో వాస్తు అభ్యంతరాలున్న 112 ప్లాట్లను రద్దు చేసి లాటరీ ద్వారా కొత్త ప్లాట్లు కేటాయించే అధికారాన్ని సీఆర్‌డీఏ కమిషనర్‌కు అప్పగిస్తూ తీర్మానం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రెండేళ్లు భరించండి.. కేసీఆర్‌ తిరిగి వస్తారు: కేటీఆర్‌

రెండేళ్లు భరించండి.. కేసీఆర్‌ తిరిగి వస్తారు: కేటీఆర్‌

దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించిన సిక్కిం కోర్టు

దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించిన సిక్కిం కోర్టు

నేటి నుంచి ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ నిషేధం

నేటి నుంచి ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ నిషేధం

పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన హర్భజన్ సింగ్

పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన హర్భజన్ సింగ్

డ్రగ్స్ ముఠాపై భారీ ఆపరేషన్

డ్రగ్స్ ముఠాపై భారీ ఆపరేషన్

పెరిగిన ఏటీఎఫ్ ధరలు.. ఎయిరిండియా కీలక నిర్ణయం

పెరిగిన ఏటీఎఫ్ ధరలు.. ఎయిరిండియా కీలక నిర్ణయం

ట్యాగ్లు
ఏపీ మంత్రివర్గంచంద్రబాబు నాయుడుటిడ్కో ఇళ్లుఅమరావతి రాజధానిపోలవరం ప్రాజెక్టుప్రభుత్వ నిర్ణయాలుగృహ నిర్మాణంఆంధ్రప్రదేశ్ వార్తలుక్యాబినెట్ సమావేశం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రంప్‌కు దాడి వ్యూహాల వివరణ
జనరల్

ట్రంప్‌కు దాడి వ్యూహాల వివరణ

రెండేళ్లు భరించండి.. కేసీఆర్‌ తిరిగి వస్తారు: కేటీఆర్‌
జనరల్

రెండేళ్లు భరించండి.. కేసీఆర్‌ తిరిగి వస్తారు: కేటీఆర్‌

ఓటీటీలోకి ‘ఎల్‌ఐకే’...
ఓటీటీ

ఓటీటీలోకి ‘ఎల్‌ఐకే’...

కండర బలానికి ప్రోటీన్ ఒక్కటే కాదు
ఆరోగ్యం

కండర బలానికి ప్రోటీన్ ఒక్కటే కాదు

దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించిన సిక్కిం కోర్టు
జనరల్

దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించిన సిక్కిం కోర్టు

థామస్ కప్‌లో సెమీస్ లక్ష్యంగా భారత్
క్రీడలు

థామస్ కప్‌లో సెమీస్ లక్ష్యంగా భారత్

నేటి నుంచి ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ నిషేధం
జనరల్

నేటి నుంచి ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ నిషేధం

స్కిన్ టైప్‌కు సరిపోయే ట్రీట్మెంట్ ఎలా ఎంచుకోవాలి?
ఆరోగ్యం

స్కిన్ టైప్‌కు సరిపోయే ట్రీట్మెంట్ ఎలా ఎంచుకోవాలి?

పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన హర్భజన్ సింగ్
జనరల్

పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన హర్భజన్ సింగ్

డ్రగ్స్ ముఠాపై భారీ ఆపరేషన్
జనరల్

డ్రగ్స్ ముఠాపై భారీ ఆపరేషన్

పెరిగిన ఏటీఎఫ్ ధరలు.. ఎయిరిండియా కీలక నిర్ణయం
జనరల్

పెరిగిన ఏటీఎఫ్ ధరలు.. ఎయిరిండియా కీలక నిర్ణయం

జీఎస్టీ వసూళ్లలో భారీ రికార్డు !
బిజినెస్

జీఎస్టీ వసూళ్లలో భారీ రికార్డు !

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!