
మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ టోర్నీలో భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో వేల్స్ జట్టును భారత్ 4–1 తేడాతో ఓడించి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మ్యాచ్ మొత్తం భారత్ ఆధిపత్యం కొనసాగించగా, కీలక సమయాల్లో గోల్స్ సాధించి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ మ్యాచ్లో భారత ఆటగాళి నవ్నీత్ కౌర్ అద్భుత ప్రదర్శన చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకుంది. ఆమె ఆట జట్టు విజయానికి కీలకంగా మారింది. ఈ విజయంతో భారత మహిళల హాకీ జట్టు టోర్నీలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతోంది.
.jpeg)





.jpeg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!