
టెక్నాలజీ

భారత మాజీ కెప్టెన్ అజింక్య రహానె కామెంటేటర్గా కొత్త అవతారం ఎత్తనున్నారు. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రకారం.. శ్రీలంకతో ఆగస్టు 15, 2026 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్లో రహానె తొలిసారి టెస్ట్ కామెంటరీ చేయనున్నారు. ఇటీవల 18 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్కు రహానె ముగింపు పలికిన నేపథ్యంలో ఈ కొత్త బాధ్యతలు చేపట్టడం విశేషంగా మారింది.
భారత టెస్ట్ క్రికెట్లో కీలక ఆటగాడిగా, మాజీ కెప్టెన్గా రహానెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మైదానంలో తన అనుభవాన్ని ఇకపై కామెంటరీ ద్వారా ప్రేక్షకులతో పంచుకోనున్నారు. శ్రీలంకతో జరగనున్న టెస్ట్ సిరీస్తో రహానె కామెంటరీ కెరీర్ ప్రారంభం కానుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!