
క్రీడలు

తమిళనాడు సీఎం విజయ్ తన కేబినెట్ను మరోసారి విస్తరించారు. VCK, IUML పార్టీలకు ఒక్కో మంత్రి పదవి కేటాయించడంతో మొత్తం మంత్రుల సంఖ్య 35కు చేరింది. సీఎం ప్రమాణ స్వీకార రోజున 9 మంది, మే 21న 23 మంది ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేశారు.
తాజాగా VCK, IUML పార్టీలు అధికార కూటమిలో అధికారికంగా చేరడంతో ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పాపనాశం ఎమ్మెల్యే షాజహాన్, తిండివనం ఎమ్మెల్యే వన్ని అరసు మే 22న బాధ్యతలు స్వీకరించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!