14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దేశ విభజనపై మోదీ సంచలన వ్యాఖ్యలు!

Writer: Shivani K 11:51 AM, 14 ఆగస్టు, 2026
దేశ విభజనపై మోదీ సంచలన వ్యాఖ్యలు!

దేశ విభజన ఎన్నో జీవితాలను, కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయినవారిని, తమ కుటుంబాలను కోల్పోయి తీవ్ర విషాదాన్ని అనుభవించిన బాధితులను స్మరించుకుంటూ వారి ధైర్యసాహసాలను కొనియాడారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజున ప్రతి ఏడాది ‘విభజన విషాదాల స్మృతి దినం’ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 2021 నుంచి దేశ విభజన, సామూహిక వలసలు, అనంతరం జరిగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా కేంద్ర ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని పాటిస్తోంది.

విభజన గాయాల నుంచి కోలుకున్న ప్రజలు ప్రతికూల పరిస్థితులను అధిగమించి తమ జీవితాలను పునర్నిర్మించుకున్నారని మోదీ అన్నారు. అనేక కుటుంబాలు చెల్లాచెదురైనా, బాధితులు తమ జీవితాలను తిరిగి నిలబెట్టుకుని దేశ ప్రగతికి తమ వంతు సహకారం అందించారని పేర్కొన్నారు. వారి జీవితాలు సామరస్యం, సోదరభావాన్ని కాపాడుకోవడంతో పాటు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి సమష్టిగా కృషి చేయాలనే స్ఫూర్తిని అందిస్తున్నాయని ప్రధాని అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
 కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు...

మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు...

డీలిమిటేషన్ బిల్లుపై టీవీకేకు డీఎంకే మద్దతు

డీలిమిటేషన్ బిల్లుపై టీవీకేకు డీఎంకే మద్దతు

కూటమి పాలనలో అంతులేని కుట్ర రాజకీయాలు - వైఎస్ జగన్

కూటమి పాలనలో అంతులేని కుట్ర రాజకీయాలు - వైఎస్ జగన్

ఓట్ల తొలగింపు కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలి - సీఎం రేవంత్
ట్యాగ్లు
ప్రధాని మోదీదేశ విభజనవిభజన విషాదాల స్మృతి దినంస్వాతంత్ర్య దినోత్సవంవిభజన బాధితులుభారత ప్రభుత్వందేశ చరిత్రసామరస్యంసోదరభావంవికసిత్ భారత్
AdvertisementAdvertisement

ఓట్ల తొలగింపు కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలి - సీఎం రేవంత్

దళితుల పట్ల వివక్ష బీజేపీ సిద్ధాంతం - వైఎస్‌ షర్మిల

దళితుల పట్ల వివక్ష బీజేపీ సిద్ధాంతం - వైఎస్‌ షర్మిల

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐఏఎస్ అధికారులపై ఈటెల సంచలన ఆరోపణలు
జనరల్

ఐఏఎస్ అధికారులపై ఈటెల సంచలన ఆరోపణలు

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...

స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. అసలు తేడా ఏంటో తెలుసా?
జనరల్

స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. అసలు తేడా ఏంటో తెలుసా?

అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు సుప్రీం రిలీఫ్
జనరల్

అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబుకు సుప్రీం రిలీఫ్

స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన తుంగభద్ర జలాశయం
జనరల్

స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన తుంగభద్ర జలాశయం

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!
టెక్నాలజీ

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!

ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక
జనరల్

ఏపీలో వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్
బిజినెస్

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్

బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?
క్రీడలు

బీసీసీఐలో లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు?

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత
బిజినెస్

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...
సినిమాలు

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన
బిజినెస్

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!