Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

కడియం శ్రీహరి పై మంత్రి సురేఖ ఫిర్యాదు

Writer: Shivani K 05:15 AM, 8 జులై, 2026
కడియం శ్రీహరి పై మంత్రి సురేఖ ఫిర్యాదు

దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ.. తనకు తెలియకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారని ఆరోపించారు. ఇది రూల్స్ ఆఫ్ బిజినెస్ ఉల్లంఘన అని పేర్కొంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ లేఖను మీడియాకు కూడా విడుదల చేశారు. శాఖకు సంబంధించిన విధాన నిర్ణయాలు, సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ మంత్రిపరిధిలోనే ఉంటాయని స్పష్టం చేశారు.

అయితే ఎమ్మెల్యే దేవాలయాల అభివృద్ధి, నిధుల కేటాయింపు, మాస్టర్ ప్లాన్లు, భూముల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు వంటి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారని తెలిపారు. మంత్రిని పక్కన పెట్టి సమీక్షలు చేయడం పరిపాలనా వ్యవస్థలో అనుచితమని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ కార్యదర్శులపై కేంద్రం చర్య

కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ కార్యదర్శులపై కేంద్రం చర్య

ట్యాపింగ్ దర్యాప్తులో కీలక మలుపు

ట్యాపింగ్ దర్యాప్తులో కీలక మలుపు

కాళేశ్వరం ప్రాజెక్టుపై భారాసకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఘాటు విమర్శలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై భారాసకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఘాటు విమర్శలు

ఎల్లుండి తెలంగాణకు జేపీ నడ్డా..

ఎల్లుండి తెలంగాణకు జేపీ నడ్డా..

తెలంగాణలో డిజిటల్ గవర్నెన్స్‌కు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో డిజిటల్ గవర్నెన్స్‌కు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్

కరూర్ తొక్కిసలాట కేసులో సీఎం విజయ్‌కు సుప్రీంకోర్టు ఊరట

కరూర్ తొక్కిసలాట కేసులో సీఎం విజయ్‌కు సుప్రీంకోర్టు ఊరట

ట్యాగ్లు
కొండా సురేఖకడియం శ్రీహరిరేవంత్ రెడ్డితెలంగాణ రాజకీయాలుదేవాదాయశాఖపరిపాలన నియమాలురాజకీయ వార్తలుఆలయ అభివృద్ధిప్రభుత్వ వ్యవస్థక్రమశిక్షణ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కడపలో విషాదం
జనరల్

కడపలో విషాదం

రాష్ట్ర తొలి అటవీ కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ అడ్మిషన్లు ప్రారంభం
జనరల్

రాష్ట్ర తొలి అటవీ కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ అడ్మిషన్లు ప్రారంభం

తమిళ దర్శకుడితో నవీన్ పొలిశెట్టి జోడీ
సినిమాలు

తమిళ దర్శకుడితో నవీన్ పొలిశెట్టి జోడీ

కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ కార్యదర్శులపై కేంద్రం చర్య
రాజకీయాలు

కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ కార్యదర్శులపై కేంద్రం చర్య

ఎల్‌బీ నగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కు టెండర్లు త్వరలో
జనరల్

ఎల్‌బీ నగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కు టెండర్లు త్వరలో

వరదలతో ఆలయానికి మార్గం తెగింది, రెండు రంగుల్లో కనువిందు చేస్తున్న గోదావరి
జనరల్

వరదలతో ఆలయానికి మార్గం తెగింది, రెండు రంగుల్లో కనువిందు చేస్తున్న గోదావరి

అయోధ్య విరాళాల వివాదంపై విపక్షాలపై యోగి ఆదిత్యనాథ్ విమర్శలు
జనరల్

అయోధ్య విరాళాల వివాదంపై విపక్షాలపై యోగి ఆదిత్యనాథ్ విమర్శలు

చైనాలో భారీ వరదలు.. ఫాం కూలి 900 పాములు బయటకు
జనరల్

చైనాలో భారీ వరదలు.. ఫాం కూలి 900 పాములు బయటకు

రెవెన్యూ వ్యవహారాల్లో జాప్యంపై హైకోర్టు ఆందోళన
జనరల్

రెవెన్యూ వ్యవహారాల్లో జాప్యంపై హైకోర్టు ఆందోళన

అధికారంలోకి వస్తే ఆయిల్‌పాం రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు: కేటీఆర్
జనరల్

అధికారంలోకి వస్తే ఆయిల్‌పాం రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు: కేటీఆర్

ట్యాపింగ్ దర్యాప్తులో కీలక మలుపు
రాజకీయాలు

ట్యాపింగ్ దర్యాప్తులో కీలక మలుపు

కాళేశ్వరం ప్రాజెక్టుపై భారాసకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఘాటు విమర్శలు
రాజకీయాలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై భారాసకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఘాటు విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!