
రాజకీయాలు

ఇమ్రాన్ హష్మీ, దిశా పటాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఆవారాపన్ 2’ బాలీవుడ్లో మంచి అంచనాలు రాబట్టుకుంటోంది. 2007లో వచ్చిన కల్ట్ క్లాసిక్ ‘ఆవారాపన్’కు సీక్వెల్గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయనున్నారు.

తాజాగా మూవీ షూటింగ్ మొత్తం పూర్తైనట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రత్యేక ఫోటోను విడుదల చేయగా అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నితిన్ కక్కర్ దర్శకత్వంలో విశేష్ ఫిలిమ్స్ బ్యానర్పై ముకేశ్ భట్, విశేష్ భట్ నిర్మిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!