
క్రీడలు

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ మరియు కల్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా జూన్లో ప్రారంభం కానుందని సమాచారం. కామెడీ మరియు యాక్షన్ మేళవింపుతో అనిల్ తన స్టైల్లో స్క్రిప్ట్ను సిద్ధం చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ చిత్రంలో హీరోయిన్గా కీర్తి సురేష్ ఎంపికైనట్లు వార్తలు వస్తుండగా, మరో కథానాయిక కోసం మేకర్స్ ఇంకా అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది చివరికి పూర్తి చేసి, 2027 సంక్రాంతి సందర్భంగా గ్రాండ్గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!