
జనరల్

రాజేష్ శర్మ నటిస్తున్న ఫౌజీ చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో పూర్తయిన అనంతరం ఆయనకు విషపురుగు కుట్టినట్లు సమాచారం. మొదట ఈ ఘటనను పెద్దగా పట్టించుకోని రాజేష్ శర్మకు కొద్ది గంటల్లోనే తీవ్ర నొప్పులు, జ్వరం, ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించడంతో ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
దీంతో హైదరాబాద్ నుంచి అత్యవసరంగా కోల్కతాకు తరలించి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. రాజేష్ శర్మ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!