
బిజినెస్

వేలాది పాటలు ఆలపించినప్పటికీ ప్రతి పాటలో కొత్త భావాన్ని, కొత్త అనుభూతిని అందించిన మహాగాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను జగన్ గుర్తు చేసుకున్నారు. తన అసాధారణ గాన ప్రతిభతో తెలుగు ప్రజల హృదయాల్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా సంగీతాభిమానుల మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!