
రాజకీయాలు

ఔటర్ రింగ్ రోడ్డులోని ఎగ్జిట్–12 సమీపంలో మంగళవారం పోలీస్ కాల్పుల ఘటన కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు దోపిడీ, చోరీ కేసుల్లో మోస్ట్ వాంటెడ్ నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అరెస్ట్ సమయంలో నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో హెచ్చరికల అనంతరం పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. గాయపడిన నిందితుడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!