
బిజినెస్

రాష్ట్రంలో స్కూళ్ల రీఓపెనింగ్పై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 15 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బడుల్లో తరగతులు ప్రారంభమవుతాయని అధికారికంగా తెలిపింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ముందుగానే జూన్ 12 నుంచే స్కూళ్లు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

విద్యార్థుల కోసం కొత్త అకాడమిక్ షెడ్యూల్ను సిద్ధం చేసిన విద్యాశాఖ, అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. దీంతో వేసవి సెలవుల తర్వాత విద్యార్థులు తిరిగి క్లాసులకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!