1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేపాల్‌ వరదల్లో 939కి పెరిగిన మృతుల సంఖ్య

Writer: Shivani K 08:30 AM, 1 సెప్టెంబర్, 2026
నేపాల్‌ వరదల్లో 939కి పెరిగిన మృతుల సంఖ్య

నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. తాజా సమాచారం ప్రకారం వరదల కారణంగా మృతుల సంఖ్య 939కి పెరిగింది, కాగా 4,500 మందికిపైగా గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతుండగా, అధికారులు శిథిలాల తొలగింపు, బాధితుల తరలింపు కార్యక్రమాలను వేగవంతం చేశారు.

గల్లంతైన వారిలో 33 దేశాలకు చెందిన పర్యాటకులు కూడా ఉన్నట్లు సమాచారం. వీరిలో సుమారు 300 మంది భారతీయ పర్యాటకులు గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మనీలాండరింగ్ కేసులపై సుప్రీం సీజే కీలక వ్యాఖ్యలు

మనీలాండరింగ్ కేసులపై సుప్రీం సీజే కీలక వ్యాఖ్యలు

భారత ఆర్ధిక వ్యవస్ధపై ఆమెరికా ప్రశంసలు

భారత ఆర్ధిక వ్యవస్ధపై ఆమెరికా ప్రశంసలు

న్యూయార్క్‌లో మహిళ అరాచకం.. పోలీసు కాల్పుల్లో మృతి

న్యూయార్క్‌లో మహిళ అరాచకం.. పోలీసు కాల్పుల్లో మృతి

గత నెలలో రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

గత నెలలో రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

సర్వదోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన

సర్వదోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన

జావెలిన్ మిస్సైల్ తయారీలో టాటా కీలక అడుగు

జావెలిన్ మిస్సైల్ తయారీలో టాటా కీలక అడుగు

ట్యాగ్లు
నేపాల్ వరదలువరద బీభత్సంనేపాల్మృతుల సంఖ్యగల్లంతైన పర్యాటకులుభారతీయ పర్యాటకులుసహాయక చర్యలురెస్క్యూ ఆపరేషన్అంతర్జాతీయ వార్తలుప్రకృతి విపత్తు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తుమ్మిడిహట్టి బ్యారేజీపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం
జనరల్

తుమ్మిడిహట్టి బ్యారేజీపై నేడు ఢిల్లీలో కీలక సమావేశం

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు అధికారాలు లేవు: కూనంనేని
జనరల్

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు అధికారాలు లేవు: కూనంనేని

అఫ్ఘానిస్థాన్‌ టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు గుడ్‌న్యూస్...
క్రీడలు

అఫ్ఘానిస్థాన్‌ టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు గుడ్‌న్యూస్...

థియేటర్లలో ‘ఇరుముడి’ జోరు.. వైరల్ అవుతున్న ఓటీటీ రిలీజ్ డేట్
ఓటీటీ

థియేటర్లలో ‘ఇరుముడి’ జోరు.. వైరల్ అవుతున్న ఓటీటీ రిలీజ్ డేట్

మనీలాండరింగ్ కేసులపై సుప్రీం సీజే కీలక వ్యాఖ్యలు
జనరల్

మనీలాండరింగ్ కేసులపై సుప్రీం సీజే కీలక వ్యాఖ్యలు

ఎంపీ ల్యాడ్స్ ఖర్చులో తెలుగు ఎంపీల వెనుకడుగు
రాజకీయాలు

ఎంపీ ల్యాడ్స్ ఖర్చులో తెలుగు ఎంపీల వెనుకడుగు

స్టార్ సినిమాలకు చిక్కులు?
సినిమాలు

స్టార్ సినిమాలకు చిక్కులు?

‘వారణాసి’ డిజిటల్ హక్కులపై ఆచితూచి అడుగులు?
సినిమాలు

‘వారణాసి’ డిజిటల్ హక్కులపై ఆచితూచి అడుగులు?

ఇరుముడి మూవీపై దిల్ రాజు ప్రశంసలు
సినిమాలు

ఇరుముడి మూవీపై దిల్ రాజు ప్రశంసలు

రవితేజ లాగే బాలయ్య, నాగ్ ఆ మైలు రాయి అందుకుంటారా?
సినిమాలు

రవితేజ లాగే బాలయ్య, నాగ్ ఆ మైలు రాయి అందుకుంటారా?

ఫ్యామిలీ ఫుల్ హౌస్' షోతో రోహిత్ శర్మ ఎంట్రీ
క్రీడలు

ఫ్యామిలీ ఫుల్ హౌస్' షోతో రోహిత్ శర్మ ఎంట్రీ

రవితేజ తదుపరి చిత్రంలో క్రేజీ హీరోయిన్లు?
సినిమాలు

రవితేజ తదుపరి చిత్రంలో క్రేజీ హీరోయిన్లు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!